ఏది నిజం? ఏది అబద్ధం? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. డిజిటల్ యుగంలో సమాచారం ఉప్పెనలా నిత్యం ముంచెత్తుతుంటుంది. ఇందులో నిజం ఏమిటన్నది తేల్చుకోవటం కష్టంగా మారింది. ఆ మాటకు వస్తే.. నిజం...
కరోనా పంజా విసురుతోంది. కొవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసంతో ఉన్నవారిని పరీక్షిస్తే పాజిటివ్ వస్తోందంటున్నారు. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి...
లాక్డౌన్ మార్గదర్శకాల విడుదల -Guidelines for lock down
లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 3 వరకూ అన్ని విమాన...
✍️జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం…
కరోనా వైరస్ పబ్లిక్ ప్లేసుల వద్ద 12 గంటలు జీవించి వుంటుంది.
ఈ 12 గంటలు గనక ఈ పబ్లిక్ ప్లేసుల వద్దకు ఎవరూ వెళ్ళకుండా ఉండగలిగితే, ఈ...
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. కొవిడ్- 19 వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఈనెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను...